సో కాల్డ్ వి(శాఖపట్నంలో )కేంద్రీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రెండు బిల్లులు పాస్ అయ్యి, కొత్తగా వచ్చిన చట్టాలకు అనుగుణంగా రాజధానుల కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభం అయ్యే వరకూ. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఒకటే రాజధాని నగరం. అంత వరకూ ఈ ఎగ్జిక్యూటివ్ గట్రా మనకి అక్కర్లేదు.