న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఢిల్లీ మెట్రో మెజెంటా లైన్ ప్రాజెక్టులో ఊహించని ప్రమాదం జరిగింది. శుక్రవారం నిర్వహించిన ట్రయల్ రన్లో రెండు రైళ్లు ఒకే ట్రాక్పై వచ్చి ఢీకొన్నాయి. ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు....
ట్రయల్ రన్ లో మెట్రొ రైళ్ళు ఢి